దీపావళిని జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ గౌతమ్
ప్రచురణ: 13/11/2023పత్రిక ప్రకటన–2 తేదీ : 11–11–2023 ================================== దీపావళిని జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ గౌతమ్ , దీపావళి పర్వదినాన్ని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఈ పండగ ప్రజల జీవితాల్లో మంచిని తీసుకురావడంతో పాటు వారి జీవితాల్లో […]
మరింతజిల్లాలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు కృషి. ఎన్నికల పర్యవేక్షణ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
ప్రచురణ: 13/11/2023పత్రిక ప్రకటన–1 తేదీ : 11–11–2023 ========================================= జిల్లాలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు కృషి. ఎన్నికల పర్యవేక్షణ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, శనివారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరము లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల మీద […]
మరింతజిల్లాలో 68 మంది అభ్యర్థులు, 83 నామినేషన్లు దాఖలు., తెలంగాణా సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా గురువారం రెండు నామినేషన్లు (12) మంది దాఖలు అయినట్లు , కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అబ్యర్థి మాధవరం శివయ్యగారి కృష్ణరావు, భారత రాష్ట్ర సమితి(4సెట్లు),,, నామినేషన్స్ వేసినట్లు జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS., తెలిపారు.
ప్రచురణ: 10/11/2023జిల్లాలో 68 మంది అభ్యర్థులు, 83 నామినేషన్లు దాఖలు., తెలంగాణా సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా గురువారం రెండు నామినేషన్లు (12) మంది దాఖలు అయినట్లు , కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అబ్యర్థి మాధవరం శివయ్యగారి కృష్ణరావు, భారత రాష్ట్ర సమితి(4సెట్లు),,, నామినేషన్స్ వేసినట్లు జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి(27) నామినేషనలు (24) మంది అభ్యర్థులు ,,,01) CH. మల్లారెడ్డి,,భారత్ రాష్ట్ర సమితి, (2 సెట్లు) 2)కామేశ్వరి […]
మరింతపూర్వా గార్గ్, ను జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టరేట్ )కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చము అందజేసిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,
ప్రచురణ: 10/11/2023తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు – 2023, సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణ పరిశీలన నిమిత్తం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా లోనీ మల్కజగిరి ,ఉప్పల్,నియోజకవర్గాలకు సాధారణ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ పూర్వా గార్గ్,(2015) ఐఏఎస్, ను కేటాయించిన నేపథ్యంలో గురువారం నాడు జిల్లాకు వచ్చిన పూర్వా గార్గ్, ను జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టరేట్ )కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చము అందజేసిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,
మరింతజిల్లా వ్యాప్తంగా వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా చర్యలు చేపట్టాలి, ఓటు వేయాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
ప్రచురణ: 10/11/2023జిల్లా వ్యాప్తంగా వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా చర్యలు చేపట్టాలి, ఓటు వేయాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని వంద శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ఓటర్లందరు నిష్పక్షపాతoగా, స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా […]
మరింతనవంబర్ 30 పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
ప్రచురణ: 09/11/2023నవంబర్ 30 పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ , రాష్ట్ర శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల్లోని నవంబర్ 30 న పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపినారు . రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తేది 30-11-2023 గురువారం రోజున రాష్ట్రంలోని 119 అసెంబ్లి నియోజకవర్గాల […]
మరింతజిల్లాలో నేడు 41 నామినేషన్లు దాఖలు., 39మంది అభ్యర్థులు, జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS., రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బుధవారం రోజున 41 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,తెలిపినారు
ప్రచురణ: 09/11/2023పత్రిక ప్రకటన–2 తేదీ : 08–11–2023 ====================================== జిల్లాలో నేడు 41 నామినేషన్లు దాఖలు., 39మంది అభ్యర్థులు, జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS., రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బుధవారం రోజున 41 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా […]
మరింతనోడల్ అధికారులు సమన్వయంతో పని చేయాలి, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవు, మేడ్చల్– -మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,
ప్రచురణ: 08/11/2023నోడల్ అధికారులు సమన్వయంతో పని చేయాలి, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవు, మేడ్చల్– -మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS., సాధారణ ఎన్నికలు 2023,ఎన్నికల నియమావళి లో బాగంగా గా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా లో అన్ని శాఖల నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా […]
మరింతజిల్లాలో 13 నామినేషన్ల స్వీకరణ., ఎన్నికల నియమావళి పాటిస్తూ తప్పక సహకరించాలి,. జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,
ప్రచురణ: 08/11/2023జిల్లాలో 13 నామినేషన్ల స్వీకరణ., ఎన్నికల నియమావళి పాటిస్తూ తప్పక సహకరించాలి,. జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS., రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మంగళవారం రోజున 13 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపినారు తెలిపారు. ఈ మేరకు నామినేషన్లకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి (06 ) […]
మరింతరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికల విధులను నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.
ప్రచురణ: 08/11/2023*రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికల విధులను నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఎన్నికల ఎన్నికల పరిశీలకులు అజయ్ వి.నాయక్, దీపక్ మిశ్ర, ఆర్. బాలకృష్ణన్, రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర స్థాయి […]
మరింత